China Floods : చైనాలో భారీ వరదలకు 47 మంది మృతి..

భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 June 2024, 1:15 PM IST

Published : 
  • 22 June 2024, 1:15 PM IST

Exit mobile version