విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 500 టికెట్ల విషయంలో భక్తులు ప్రదర్శిస్తున్న వైఖరి చూసి అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.