బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు దుర్మరణం

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంతోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్‌ ఈస్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బిహార్‌లోని రఘునాథ్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌ పట్టాలు తప్పడంతో ట్రైన్‌లోని ఆరు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 October 2023, 12:50 PM IST

Published : 
  • 12 October 2023, 12:50 PM IST

Exit mobile version