తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక సంచలనాత్మక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు ఆడుతున్న సీక్రెట్ గేమ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తను అనుకున్నది సాధించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తో పాటు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డినీ ఆ పదవి నుంచి తొలగించడం ద్వారా…. కాంగ్రెస్ హై కమాండ్
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా ఫైర్ అయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్…సంచలనాలు సృష్టిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి…ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్నారు. అప్పుడే ప్రధాన మంత్రి రేసులోకి దూసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా.. అంటే 20 ఏళ్లుగా నడుస్తున్న అత్యంత సంచలన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ వివాదానికి సుప్రీంకోర్టులో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం