Top story: ఢిల్లీకి చేరిన ఏపీ పాలిటిక్స్, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్ ట్రైల్స్.. లాకప్ డెత్, ఉపా కేసులపై జగన్ ఢిల్లీ ప్లాన్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన హైడ్రామా ఇప్పుడు ఢిల్లీ వేదికగా మారబోతోంది. ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు, చట్టాల ప్రయోగాలు చూస్తుంటే.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక భారీ పొలిటికల్ స్కెచ్ వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.