ఆంధ్రప్రదేశ్లో వరద సహాయక చర్యలకు గానూ… ప్రముఖ వ్యాపారవేత్త… గౌతం అదాని నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ 25 కోట్లు విరాళంగా ప్రకటించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద భారీ నష్టం చేసిన సంగతి తెలిసిందే.