Telangana Elections : తెలంగాణలో అమిత్ షా సుడిగాలి పర్యటనలు..

తెలంగాణ ఎన్నికలకు మరో ఆరు రోజులే మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తెలంగాణలో గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ శుక్ర, శని, ఆదివారాల్లో అమిత్ షా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 November 2023, 11:35 AM IST

Published : 
  • 24 November 2023, 11:35 AM IST

Exit mobile version