AMITH SHA ON BRS : తెలంగాణను బీఆర్ఎస్ దివాలా తీయించింది …తెలంగాణకు 2.5కోట్లు నిధులు ఇచ్చాం: అమిత్ షా

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్నారు. ఆ సిటీ ఈ సిటీ అటూ భూముల కబ్జాలకు పాల్పడిందని మండిపడ్డారు అమిత్ షా.

Post Published By: dialnews
Updated : 25 November 2023, 12:48 PM IST

Published : 
  • 25 November 2023, 12:48 PM IST

Exit mobile version