ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్.. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లి సీఎం జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నందినగర్ లోని కేసీఆర్ నివాసం కు వెళ్లారు.

AP CM Jagan Mohan Reddy visited the house of former CM KCR.