ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే, రాబోయే మే నెలలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ నగదును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
