APPSC Group -1 Mains: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

టీడీపీ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తర్వాత ఫలితాలు వెల్లడించారు. ఇలా ఎంపికైన వాళ్లు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అయితే, ఈ ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

Post Published By: narender Thiru
Updated : 13 March 2024, 1:58 PM IST

Published : 
  • 13 March 2024, 1:58 PM IST

Exit mobile version