భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదంతో ముగిసింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలతో సిరీస్ హీటెక్కితే, ట్రోఫీ ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేసింది.