అవమానించి క్షమాపణలా ? ఆసీస్ బోర్డుపై ఫాన్స్ ఫైర్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదంతో ముగిసింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలతో సిరీస్ హీటెక్కితే, ట్రోఫీ ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేసింది.

Post Published By: Vencateshg
Updated : 8 January 2025, 7:48 PM IST

Published : 
  • 8 January 2025, 7:48 PM IST

Exit mobile version