YS JAGAN: జగన్‌పై దాడి.. ప్రచారంలో మార్పు చేస్తారా.. జగన్‌కు జనం దూరమేనా..?

జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యలో సభల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలా వ్యవహరించాలో సూచించింది ఇంటెలిజెన్స్ విభాగం.

Post Published By: narender Thiru
Updated : 14 April 2024, 5:32 PM IST

Published : 
  • 14 April 2024, 5:32 PM IST

Exit mobile version