భారత క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకివ్వబోతోంది..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో సీరియస్ గా ఉన్న బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది..ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పలు ప్రతిపాదనలపై చర్చించింది.