విజయవాడకు మరో వరద ముప్పు పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితం ఇబ్రహీంపట్నం సమీపంలోని కవులూరు, ఈలప్రోలు మధ్య భారీగా బుడమేరు వరద పెరిగింది.