జైపూర్ వేదికగా బిగ్ ఫైట్, ఆర్సీబీ సవాల్ కు రాజస్థాన్ రెడీ

ఐపీఎల్ 18వ సీజన్ లో ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేసులో ముందుకెళుతున్న ఆర్సీబీ గత మ్యాచ్ లో ఓడిపోయింది.

Post Published By: Vencateshg
Updated : 13 April 2025, 12:13 PM IST

Published : 
  • 13 April 2025, 12:13 PM IST

Exit mobile version