పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న మొన్న దాకా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు అంమాతం పెరిగిపోయింది. ఈరోజు బంగారం ధర 10 గ్రాముల బంగారంపై 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది. రూ. 850 పైగా ధర పెరిగింది. దీంతో పాటు వెండి ధర కూడా కిలో 600కు పైగా పెరిగింది.

Big shock for gold and silver lovers..