దేశంలో లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక దేశ పాలన పక్షం అయిన బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.

BJP Election Manifesto Release..