భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ను ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల నడుమ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేశారు. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ‘‘రాష్ట్రీయ జనతాదల్’’ కొత్త పార్లమెంట్ పై చేసిన ట్విటర్ పోస్ట్ ఇప్పుడు దుమారం లేపుతోంది.

RJD Tweet on Central Vista