బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, కపిల్ రికార్డుపై కన్నేసిన బూమ్రా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి జరగబోతోంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా సారథ్యం వహించనున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 21 November 2024, 2:21 PM IST

Published : 
  • 21 November 2024, 2:21 PM IST

Exit mobile version