బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి జరగబోతోంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా సారథ్యం వహించనున్నాడు.