మెల్‌బోర్న్‌ టెస్టుకు వరుణుడి ముప్పు, కంగారు పెడుతున్న వెదర్ రిపోర్ట్

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవడానికి భారత్, ఆస్ట్రేలియాకు నాలుగో టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది.

Post Published By: Vencateshg
Updated : 23 December 2024, 8:30 PM IST

Published : 
  • 23 December 2024, 8:30 PM IST

Exit mobile version