కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వరుస గుడ్ న్యూస్ లు చెప్తోంది. బడ్జెట్ లో అమరావతికి 15 వేల కోట్లు ఇవ్వడం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ను తామే నిర్మిస్తామని స్పష్టంగా చెప్పడం ఒకటి అయితే