CM Jagan : నేడు అనకాపల్లిలో సీఎ జగన్ పర్యటన.. YSR చేయూత పథకం నిధులు విడుదల..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. YSR చేయూత పథకం (YSR Cheyutha scheme ) నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి (Anakapalli) జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 March 2024, 10:30 AM IST

Published : 
  • 7 March 2024, 10:30 AM IST

Exit mobile version