సరిగ్గా అబ్జర్వ్ చేశారో లేదో.. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైనప్పటి నుంచి టీడీపీ హడావుడి కనిపించడం లేదు. ఎలాంటి పర్యటనలు లేకుండా.. చంద్రబాబు పార్టీ మీదే ఫోకస్ పెడుతుంటే.. టీడీపీ నేతలు కూడా జగన్, వైసీపీ సర్కార్ను టార్గెట్ చేయడం తగ్గించారు.

Did the Telugu Desam Party leaders, Chandrababu Jagan reduce their talk for the success of Pawan Kalyan's Varahi Yatra