PAWAN KALYAN: జనసేనకు షాక్.. పవన్‌కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా .. అనకాపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్‌ పై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆ విమర్శలపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 10 April 2024, 8:07 PM IST

Published : 
  • 10 April 2024, 8:07 PM IST

Exit mobile version