ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి.. అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్ట్ దేశపు అత్యున్నత పురస్కారం.. ఆర్డర్ ఆఫ్ ది నైల్ను మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్సిసి.. మోదీని ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుతో స్వయంగా సత్కరించారు.

Egyptian President Abdel Fattah al-Sisi awarded Order of the Nile to Indian Prime Minister Narendra Modi