తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. చూస్తుండగానే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు డాక్టర్లు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
Epidemic is spreading again.. How many new cases have come in 24 hours..