Telangana, Corona : తెలంగాణలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. 6 నుంచి 19 కేసులు
కరోనా ఈ పేరు వినగానే మనకు టక్కున.. ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణీ పాట గుర్తుకు వస్తుంది. అదేంటంటారా.. ఇదిగో ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇండియాకు వచ్చింది మాయదారి రోగము.. అన్నట్లుగా.. పుట్టిందేమో చైనా.. దాని పంజా మాత్రం పక్క దేశాలకు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది.