హైదరాబాద్లోని కోంపల్లిలో నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ ద్రాక్ష తోట కొన్నారు. ఇదే విషయం చంద్రమోహన్ కు కూడా చెప్పి తనను కూడా కొనమన్నారు. దాంతో చంద్రమోహన్ కొంపల్లిలో 35 ఎకరాల దాకా భూమి కొన్నారు. కానీ సినిమాల బిజీలో ఆ ఆస్తిని చూసుకోవడం వీలుపడలేదు. భూమిని కొన్నాం సరే.. చూసుకునే అవకాశం లేనప్పుడు అది ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తాను పెట్టిన డబ్బులు వృధా అవుతాయి అనుకున్నారు చంద్రమోహన్.

Even if Chandramohan lost 100 crores he lost more than his earnings