టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే మీనాక్షి చౌదరి. తన అందం, అభినయం మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిపోయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీతాలక్ష్మి. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్లో ‘సుమిత్ర’ పాత్రతో ఆమె ఇంటింటికీ దగ్గరయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసితో, కొడితే పాన్ ఇండియా స్టార్స్ అందరికి, ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. అస్సలు పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క మూవీ రిలీజ్ కాలేదు.. వారణాసి వరల్డ్ మూవీగా రాబోతోంది.
డ్రాగన్ మూవీ టైటిల్ ఇదే అని ఆల్ మోస్ట్ కన్ఫామ్ చేసింది ఫిల్మ్ టీం. సో ఎంటర్ ది డ్రాగన్, లేదంటే ఎన్టీఆర్ ది డ్రాగన్ లాంటి టైటిల్స్ తో పనిలేదని తేలింది. అయినా మే 19న రిలీజ్ అయ్యే గ్లింప్స్ వచ్చే వరకు ఏది అఫీషియల్ కాదు
సూపర్ స్టార్ మహేశ్ బాబుని, గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే మూవీ వారణాసి. 1400 కోట్ల హై బడ్జెట్ తో వస్తున్న ఈసినిమా, కనీసం 5 వేలకోట్లు, కాలం కలిసొస్తే 10 వేల కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒకే కత్తి తో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మొత్తం షేక్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ కత్తి ఫోటో మీద భారీ చర్చే జరుగుతోంది.
తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా సుపరిచితురాలైన నటి అవికా గోర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె, త్వరలో భారతదేశాన్ని వీడి థాయ్లాండ్లోని బ్యాంకాక్లో శాశ్వతంగా స్థిరపడనున్నట్లు ప్రకటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఒక హాట్ టాపిక్గా మారింది.