సుధీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇక తర్వాతి సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై వైట్ బాల్ మ్యాచ్ లకు రెడీ కానుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.
