ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్, భారత జట్టు ప్రకటన ఆ రోజే

సుధీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇక తర్వాతి సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై వైట్ బాల్ మ్యాచ్ లకు రెడీ కానుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.

Post Published By: Vencateshg
Updated : 6 January 2025, 5:36 PM IST

Published : 
  • 6 January 2025, 5:36 PM IST

Exit mobile version