Uttarakhand : మరి కొన్ని గంటల్లో శుభవార్త.. నేడు బయటికి రానున్న ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కకున్న 41 కార్మికులు..

ఈ సొరంగ ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కిపోయి బాహ్య ప్రపంచంతో తమ సంబంధాలు తెలిపోయాయి. వారిని రక్షించేందుకు భారత రక్షణ వ్యవస్థ కాకుండా.. అంతర్జాతీయ రక్షణ వ్యవస్థ కూడా తీవ్ర ప్రయాత్నాలు జరగుతున్నాయి. ఎట్టకేలకు నేడు ఆ ప్రయాత్నాలు ఫలిచేలా ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 November 2023, 11:48 AM IST

Published : 
  • 23 November 2023, 11:48 AM IST

Exit mobile version