నాడు అధికారంలో ఉండీ కాంగ్రెస్ రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు ఠాక్రే.. రైతు బంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్కు పిర్యాదు చేశారు.
