గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రస్తుతం నార్త్ ఇండియాను షేక్ చేస్తున్న పేరు ఇది. 1990లలో డీ-కంపెనీ ఫైనాన్స్ క్యాపిటల్ను ఎలా వణికించిందో.. ఇప్పుడు లారెన్స్ గ్యాంగ్ కూడా నార్త్ ఇండియాను అలానే వణికిస్తోంది. మహారాష్ట్ర ఎక్స్ మినిస్టర్ బాబా సిద్ధికీ మర్డర్తో లారెన్స్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.