మల్లన్నకు హైడ్రా డెడ్ లైన్, వారం రోజులే టైం…!

బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేసారు . దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపారు.

Post Published By: Vencateshg
Updated : 28 August 2024, 3:59 PM IST

Published : 
  • 28 August 2024, 3:59 PM IST

Exit mobile version