ఇప్పుడు వర్షం అనే మాట వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వరదల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు జిల్లాలు నరకం చూసాయి.