యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్X పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఆదివారం కొలంబో వేదికగా దాయాదుల సమరానికి తెరలేవనుంది.
భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. అయితే భారత్లో మా ఆటగాళ్లకు భద్రత లేదంటూ.. బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.అనూహ్యంగా ఒకే సమయంలోఎండ వాన,ఒకవైపు గాలితో కూడిన భారీ వర్షం.. మరోవైపు మండుటెండ.
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట,బాచుపల్లి, మూసాపేట,
హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం… చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో ఉందని తెలిపింది.
అక్టోబర్ 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు
ఇప్పుడు వర్షం అనే మాట వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వరదల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు జిల్లాలు నరకం చూసాయి.