భారత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జనవరి 26 నాడు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముంది. వాటిని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ అలెర్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పరికరాలతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరంతరం కాపాలా కాస్తున్నారు భారత జవాన్లు.
Indian Army Surveillance with AI... Security for Republic Day Celebrations