Top Story:ఉగ్రవాదులే శాంతి దూతలు! మిడిల్ ఈస్ట్ వార్లో మధ్యవర్తిత్వానికి పాక్, ఆఖరికి ట్రంప్ ఇతంకు దిగజారిపోయాడు…!
ఇది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్. పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం తమకు లభిస్తే.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం అన్నాడు. అమెరికా, ఇరాన్వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ తెలిపాడు.