ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్ పోరాటం ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు బాడీలైన్ బంతులతో ఇబ్బంది పెట్టినా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు.