ఐపీఎల్ మెగా వేలం ఆ ఐదుగురి కోసం యుద్ధమే

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. న‌వంబ‌ర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. 1500 కు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 574 మంది షార్ట్‌లిస్ట్‌ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 17 November 2024, 4:47 PM IST

Published : 
  • 17 November 2024, 4:47 PM IST

Exit mobile version