ఐసీసీ బాస్ పదవి ఇక మనదేనా ? రేసులో ముందున్న జైషా

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే…ఎన్నో దశాబ్దాల కాలంగా ఐసీసీలో మనదే పైచేయిగా నిలుస్తోంది. వరల్డ్ క్రికెట్ లోనే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు కావడం, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. శరద్ పవార్, జగన్మోహన్ దాల్మియా వంటి వాళ్ళు ఐసీసీలో చక్రం తిప్పారు.

Post Published By: Vencateshg
Updated : 21 August 2024, 12:49 PM IST

Published : 
  • 21 August 2024, 12:49 PM IST

Topics : 

Exit mobile version