రాజకీయాలను చాలామంది నడిపిస్తారు.. జనాన్ని నడిపించేవాడే, జనాల కోసం నడిచేవాడే నిజమైన నాయకుడు. రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు.. నాయకులు మాత్రం కొంతమందే ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అలాంటి వాళ్లని! అలాంటి నాయకుల లిస్ట్లో టాప్లో ఉంటారు గుమ్మడి నర్సయ్య.

It is known that CM KCR wants to field Anuradha, daughter of Gummadi Narsaiah, from Illandu in Khammam district.