కాళేశ్వరం కమీషన్: మాకే పాపం తెలీదు, అంతా ఆ ముగ్గురే: అధికారులు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టె లక్ష్యంతో ఏర్పాటైన కాళేశ్వరం కమీషన్ విచారణ కీలక దశలో ఉంది. కాలేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరైన మాజీ ఈఎన్సి మురళీధర్ రావు పలు కీలక విషయాలను వెల్లడించారు.