తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఏం కావాలి ? ఆమె ఎవరి కోసం పని చేస్తోంది ? కవిత వ్యవహారశైలితో నష్టపోయేది ఎవరు ? లాభపడేది ఏ రాజకీయ పార్టీ ? ఓ వైపు రాజకీయ పార్టీ పెడతానంటూ…మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో…సిట్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పారా ? లేదంటే నీళ్లు నమిలారా ? ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారా ?
లైఫ్ లో ఒకేసారి నలుగురుతో యుద్ధం చేయకూడదు. ఆ నలుగురు ఒక్కటైపోతే…. అది మనకే దెబ్బ. ఈ చిన్న లాజిక్ ని మిస్సైంది…. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
హరీష్ రావు, కేటీఆర్ వంతు ముగిసింది. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్” ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
ఏడాదిన్నర లో పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ చేసిన ప్రకటన ఒక్కసారి పార్టీ వర్గాల్లో జోష్ తీసుకొచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటలో ఉన్నారు.
వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బి ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టిఆర్ఎస్ పాతికేళ్ల పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదిక గా
మీ పార్టీ టిఆర్ఎస్ గా పుట్టి ,బి ఆర్ ఎస్ గా మారి… రజతోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీకు, మీ కార్యకర్తలకు అభినందనలు. మీ హడావుడి చూస్తుంటే…