KHAMMAM MP: ఖమ్మంలో సగం భూములు వాళ్లవే.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి బ్యాగ్రౌండ్‌ ఇదే

జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ ఎవరికి వాళ్లు వాళ్ల మద్దతుదారులకు టికెట్‌ ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరికి రామసహాయం రఘురాం రెడ్డిని టికెట్‌ వరించింది. భట్టి, తుమ్మల లాంటి సీనియర్‌ నాయకులు ఉన్నా ఆయనకే టికెట్‌ ఇచ్చారంటే ఆయన బ్యాగ్రౌండ్‌ ఏంటి అనేది ప్రతీ ఒక్కరిలో ఆసక్తిగా మారింది.

Post Published By: narender Thiru
Updated : 25 April 2024, 3:29 PM IST

Published : 
  • 25 April 2024, 3:29 PM IST

Exit mobile version