మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తనతో పాటూ కొడుకు టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Mainampalli Hanumantha Rao, who is ready to join the Congress, is the chief who has clarified about the tickets