మనుబాకర్,గుకేశ్ లకు ఖేల్ రత్న, 30 మందికి అర్జున అవార్డులు
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు అందజేసే ప్రతిష్టాత్మక క్రీడాపురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన షూటర్ మనుబాకర్ తో పాటు చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజులను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది.