అదరగొట్టిన ముకేశ్ ఆసీస్ ‘ఎ’ 195 ఆలౌట్

ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ పేసర్లు రాణించారు. బ్యాటింగ్ లో నిరాశపరిచినా భారత్ బౌలర్ల ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. ముఖ్యంగా పేస్ బౌలర్ ముకేశ్‌ కుమార్‌ ఆరు వికెట్లతో కంగారూ టీమ్ ను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆసీస్ ఏ 195 పరుగులకే ఆలౌటైంది.

Post Published By: Vencateshg
Updated : 1 November 2024, 7:38 PM IST

Published : 
  • 1 November 2024, 7:38 PM IST

Exit mobile version