గచ్చిబౌలి కేసులో కొత్త ట్విస్ట్‌.. కోల్‌కతాలాంటి దారుణమేనా..

హైదరాబాద్‌ గచ్చిబౌలి రెడ్‌స్టన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. జడ్చర్లకు చేందిన శృతి అనే యువతి.. రెండురోజుల కింద గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 16 September 2024, 7:12 PM IST

Published : 
  • 16 September 2024, 7:12 PM IST

Exit mobile version