ప్రాణాలు కావాలంటే పారిపోండి, పాకిస్థానీలకు రేవంత్ వార్నింగ్
ఇండియాలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నారో వాళ్ల లిస్ట్ రెడీ చేసింది